ఎంత వగచితిమి, తత్క్షణ మెంత
విస్ఫోటకము శిలలె ద్రవించి కన్నీట
కన్న తల్లి గోదారి చెంగు తడపెగదా
అమ్మా గోద,కన్న బిడ్డలు కన్నమే యమ్మ నీదు సలిలములు మాకు ప్రాణములు,పుణ్యములుగోరి మెకములమై తోబుట్టుల త్రొక్కితిమమ్మ కావవె,వారిని,కన్న వారిని బాపవె ధుఖము,జన్మ సంచిత పాపము శమింప గదె పుణ్య పుష్కర తీర్థ విశేషమున వారల
Tiruvengalan Swaamin added a new photo to the album Timeline Photos.
This is the most ancient temple at Kharod and is still in use. As per an inscription in the temple, Isanadeva, an early king of the Panduvamshi dynasty, probably built this temple however his inscription is very much damaged so it cannot be said with determination. A later inscription of the Kalchuri king Ratnadeva III also does not talk about the foundation of the temple. However this inscription is very important from historical point of view as it give a long genealogical list of the Kalchuri kings. This temple is dedicated to Shiva who is present in his lingam form inside the sanctum. However the temple has seen many renovations and repairs and its old character is almost lost now. A COPY PASTE FROM THE PAGES OF INTERNET: INDIAN HISTORY AND ARCHITECTURE
Tiruvengalan Swaamin updated his status.
జ్ఞాన వితరణ వూపిరిలో వ్యకమైతే
ముసలితనముండేది నీ భ్రుకుటి ముడుతల్లోనే
సూక్ష్మాలూ,స్తూలాలు,పదార్ధాలే
ప్రతిపదార్ధంలోపరమాత్మేవుండేది
అయితే స్థూలాలకి నీడలుంటాయి
నిర్హేతుకమైన రూపాలుంటాయి అంతేకాదు
అరిషడ్వర్గాలనే తొడుగులుంటాయి
కాలవిస్ఫోటనములో ప్రతీది విచ్చిత్తి పొందేదే
వుదయించేవి అస్తమిస్తాయి
పెరుగుతున్నప్పుడు సంతరించుకున్నవి
కరిగిపొయే,కాల్పనికలే,కానీ
అవి ఆత్మ పదార్దాన్ని వేరుచేస్తాయి
నీడలు విడిపోయి క్రీనీడలు పురుడుపోసుకుంటాయి
మైల తొలగినతరువాత మరిన్ని ప్రాణులౌతాయి
మళ్ళీ,మళ్ళీ, నీడలు ప్రచోదనము చెందుతాయి
నిజంగా ప్రపంచమంతా నీడలమయమే
మాయమయ్యే ప్రాణాలు,కనుపించని నీడలే
వెంపర్లాడే వాంచలు చచినా వదలవు
ఆత్మచేత పరకాయప్రవేశము చేయిస్తాయి
తస్మాత్ జాగ్రత,నీడ వూడేలోగా,నిజమునేర్చు
జీవముండగానే,కొరికలను కడతేర్చు,
అక్క మహాదేవి,హరుడికి కురులుదువ్వి అమ్మై సేవించింది
ఆండాళ్ తల్లి ఆముక్త మాల్యద అయినది
భక్తి తోడిదే పరిపూర్ణ ప్రేమ
శైశవ యవ్వనావస్తలు,మోహాన్ని పెంచేవే
కానీ,జ్ఞానలేశము ప్రేమ త్రాగి పెద్దైతే
ఆత్మ పరిపూర్ణమై,దేహాన్ని
( ఓం త్ర్య్-ఆంబకం యజామహె
సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకం-
ఇవ బంధనాన్ మోక్షీయ య మామృతాత్ ||)
,పండిన దోస వలె తొడిమ వూడి
ఆత్మ జీవునినుండి విడివడుతుంది.
ముసలితనముండేది నీ భ్రుకుటి ముడుతల్లోనే
సూక్ష్మాలూ,స్తూలాలు,పదార్ధాలే
ప్రతిపదార్ధంలోపరమాత్మేవుండేది
అయితే స్థూలాలకి నీడలుంటాయి
నిర్హేతుకమైన రూపాలుంటాయి అంతేకాదు
అరిషడ్వర్గాలనే తొడుగులుంటాయి
కాలవిస్ఫోటనములో ప్రతీది విచ్చిత్తి పొందేదే
వుదయించేవి అస్తమిస్తాయి
పెరుగుతున్నప్పుడు సంతరించుకున్నవి
కరిగిపొయే,కాల్పనికలే,కానీ
అవి ఆత్మ పదార్దాన్ని వేరుచేస్తాయి
నీడలు విడిపోయి క్రీనీడలు పురుడుపోసుకుంటాయి
మైల తొలగినతరువాత మరిన్ని ప్రాణులౌతాయి
మళ్ళీ,మళ్ళీ, నీడలు ప్రచోదనము చెందుతాయి
నిజంగా ప్రపంచమంతా నీడలమయమే
మాయమయ్యే ప్రాణాలు,కనుపించని నీడలే
వెంపర్లాడే వాంచలు చచినా వదలవు
ఆత్మచేత పరకాయప్రవేశము చేయిస్తాయి
తస్మాత్ జాగ్రత,నీడ వూడేలోగా,నిజమునేర్చు
జీవముండగానే,కొరికలను కడతేర్చు,
అక్క మహాదేవి,హరుడికి కురులుదువ్వి అమ్మై సేవించింది
ఆండాళ్ తల్లి ఆముక్త మాల్యద అయినది
భక్తి తోడిదే పరిపూర్ణ ప్రేమ
శైశవ యవ్వనావస్తలు,మోహాన్ని పెంచేవే
కానీ,జ్ఞానలేశము ప్రేమ త్రాగి పెద్దైతే
ఆత్మ పరిపూర్ణమై,దేహాన్ని
( ఓం త్ర్య్-ఆంబకం యజామహె
సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకం-
ఇవ బంధనాన్ మోక్షీయ య మామృతాత్ ||)
,పండిన దోస వలె తొడిమ వూడి
ఆత్మ జీవునినుండి విడివడుతుంది.
No comments:
Post a Comment